ఇన్నింగ్స్లో 19వ ఓవర్ మ్యాచ్కి చాలా కీలకం. ఈ ఓవర్లో ఎన్ని తక్కువ పరుగులు ఇవ్వగలిగితే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం అంత ఎక్కువగా దొరుకుతుంది. భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్ వేస్తే, జస్ప్రిత్ బుమ్రా 20వ ఓవర్ని ముగించేవాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ లేకపోవడంతో హర్షల్ పటేల్పై ఈ బాధ్యత పెట్టింది టీమిండియా...