ఇప్పటికే విండీస్ బ్యాటర్లు తమ ఆటతో ఇంగ్లాండ్కి గట్టి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. మేం ఇంగ్లాండ్ కంటే బాగా ఆడగలం.. అని నిరూపించాల్సిన సమయం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, మాజీ టీ20 కెప్టెన్ కార్లస్ బ్రాత్వైట్...