విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్లను అన్ని ఫార్మాట్లలో వాడుకోవాలి. ఫామ్లో లేని ప్లేయర్లను పక్కనబెట్టడంలో తప్పు లేదు, అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్లు ఇచ్చిన తర్వాత కూడా టీమ్లో నుంచి తప్పించడం సరైన సంకేతాలు ఇవ్వదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం..