క్రికెట్ అడ్వైసరీ కమిటీ సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరన్పే, సులక్షణ నాయిక్ ఇదే మీటింగ్లో కొత్త సెలక్షన్ బోర్డును ప్రకటించబోతున్నారు. వెంకటేశ్ ప్రసాద్, నయన్ మోంగియాతో పాటు మాజీ బీసీసీఐ ఛీఫ్ చేతన్ శర్మ, బోర్డు సభ్యుడు హర్విందర్ సింగ్ కూడా తిరిగి సెలక్షన్ ప్యానెల్ పోస్టులకు అప్లై చేశారు..