టీ20 ప్రపంచకప్ లో తొలి నుంచి వరుస విజయాలతో గ్రూప్-2లో టాప్ లో నిలిచిన భారత జట్టు.. అదృష్టం కొద్ది సెమీస్ చేరిన పాకిస్తాన్ జట్లు ఈ టోర్నీలో మరోసారి పోటీ పడాలని ఇరుదేశాల ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా కోరుకుంటున్నారు. సెమీస్ చేరిన ఇంగ్లాండ్- ఇండియా, న్యూజిలాండ్- పాకిస్తాన్ ల మధ్య విజేతలెవరో తేలాక ఫైనల్ ఎవరి మధ్య ఉండనుందనే దానిపై స్పష్టత రానుంది.