టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీపై ఏబీ డివిల్లియర్స్ కొన్ని కామెంట్లు చేశాడు... ‘టాప్ టీమ్స్ అన్నీ సెమీ ఫైనల్కి వచ్చాయి. నా వరకూ ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరతాయని అనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండడం వల్ల టీమిండియా... టైటిల్ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...