వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో పది ఓవర్లకు భారత స్కోరు 90 పరుగులు. అప్పటికీ రోహిత్ శర్మ క్రీజులోనే ఉన్నా.. రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లు పెవిలియన్ చేరారు. ఇక 15వ ఓవర్లో హిట్ మ్యాన్ కూడా ఔటయ్యాడు. కానీ దినేశ్ కార్తీక్, అశ్విన్ లు మాత్రం వీరవిహారం చేసి భారత్ కు భారీ స్కోరందించారు.