టెస్టుల్లో మాత్రం నిలకడైన ప్రదర్శన లేని కారణంగా గత రెండేళ్లలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుబ్మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లతో ఓపెనింగ్ చేయించింది టీమిండియా. గత ఇంగ్లాండ్ టూర్ నుంచి రోహిత్ శర్మతో కలిసి కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తూ వస్తున్నాడు...