టీమిండియా మాజీ క్రికెటర్, నిన్నామొన్నటి దాకా భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా పనిచేసిన రమేశ్ పవార్ కు బీసీసీఐ కొద్దిరోజుల క్రితమే షాకిచ్చింది. అతడిని ఈ పదవి నుంచి తప్పించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు పంపించింది. ఎన్సీఏలో పవార్.. స్పిన్ కోచ్ గా సేవలందించనున్నాడు.