వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వసీం జాఫర్ ప్రకటించిన భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్