పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా కార్తీక్ ఆఖరి ఓవర్లో అనవసర షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత కార్తీక్ కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమేనన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. వీరూతో పాటు కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలంతా తుది జట్టులో పంత్ ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.