విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ 60 మ్యాచులకు నాయకత్వం వహిస్తే, సౌరవ్ గంగూలీ 49 టెస్టులకు, మహ్మద్ అజారుద్దీన్ 47, సునీల్ గవాస్కర్ 47 టెస్టులకు కెప్టెన్గా వ్యవహారించారు..
అలాగే 2012లో జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్పై 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్తో 183 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇది జరిగిన రెండేళ్లకు విరాట్ కోహ్లీ కూడా టీమిండియా కెప్టెన్గా (టెస్టుల్లో) బాధ్యతలు తీసుకోవడం విశేషం...