విరాట్ కోహ్లీ కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్లో ఓడింది. ఈ ఓటములకు విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ మధ్య విభేదాలే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి...