అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు సీనియర్లు భువీ, షమీ కూడా ఇకపై టీ20 ఫార్మాట్కి అందుబాటులో ఉండరని సమాచారం. వీరికి సరైన రిప్లేస్మెంట్ ప్లేయర్లను తయారుచేసేందుకు బీసీసీఐ దగ్గర రెండేళ్ల సమయం ఉంటుంది. 30 మ్యాచులు కూడా ఆడిన అనుభవం లేని అర్ష్దీప్ సింగ్, టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టే కొత్త కుర్రాళ్లు... టీమిండియాకి విజయం తెచ్చిపెడతారని ఆశిస్తోందట బీసీసీఐ...