భూటాన్లో బెస్ట్ ఫుడ్ తిన్నాను. అక్కడ సహజసిద్దంగా పెరిగిన కాయకూరలు, పండ్లు, అడవి బియ్యం దొరుకుతాయి. దీన్ని వాళ్లు భూటానిస్ ఫామ్హౌజ్ అంటారు. కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ పెరిగిన పండ్లు కోసుకుని తినడం, చాలా మంచి అనుభవం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ సారథి, క్రికెటర్ విరాట్ కోహ్లీ..