శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గౌతమ్ గంభీర్తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2015లో బంగ్లాదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 3 పరుగులు చేసిన విరాట్ , ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు.