అలాగే బంగ్లా బోర్డు అనుమతి లభించకపోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆడని షకీబ్ అల్ హసన్, 3 మ్యాచుల్లో 21 పరుగులే చేసిన నమీబియా ప్లేయర్ డేవిడ్ వీజ్, రిజర్వు బెంచ్కే పరిమితమైన జాన్సన్ ఛార్లెస్ని, 3 మ్యాచుల్లో 14 పరుగులే చేసిన మన్దీప్ సింగ్ని వేలానికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది కేకేఆర్..