టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్... ఇలా బిజీబిజీగా గడపనుంది టీమిండియా...