రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్సీ కెఎల్ రాహుల్కే దక్కుతుందని బీభత్సంగా ప్రచారం జరిగింది. వైట్ బాల్ కెప్టెన్సీని హార్ధిక్ పాండ్యాకి ఇచ్చి, టెస్టు కెప్టెన్సీ పగ్గాలు రాహుల్కి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో రాహుల్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...