ఒకేసారి ఇద్దరు ముంబై ప్లేయర్లు, టీమిండియా తరుపున ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి ఆ అవకాశం ఉండదు. రోహిత్, బుమ్రా, హార్ధిక్ పాండ్యాలను వేలానికి వదలలేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్... ఐపీఎల్ మెగా వేలం 2022లో పాల్గొనబోతున్నారు...
ఒకేసారి ఇద్దరు ముంబై ప్లేయర్లు, టీమిండియా తరుపున ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి ఆ అవకాశం ఉండదు. రోహిత్, బుమ్రా, హార్ధిక్ పాండ్యాలను వేలానికి వదలలేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్... ఐపీఎల్ మెగా వేలం 2022లో పాల్గొనబోతున్నారు...