మాల్దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న తర్వాత ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో చేరిన విరాట్ కోహ్లీ, టీమిండియా ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, కెఎస్ భరత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కాడు...