ఓవల్లో జరిగిన నాలుగో టెస్టు సమయంలోనే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా పాజిటివ్గా తేలారు. ఐదో టెస్టు ప్రాక్టీస్ సెషన్స్లో ఉండగా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్కి కూడా పాజిటివ్ రావడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొనలేకపోయింది...