ఐదో టెస్టుని వెంటాడుతున్న కరోనా... వార్మప్ మ్యాచ్కి ముందు టీమిండియాలో పాజిటివ్ కేసులు...
First Published Jun 22, 2022, 1:14 PM ISTగత ఏడాది జూన్లో ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన భారత జట్టు, అప్పుడెప్పుడో ఏడాది క్రితం మొదలెట్టిన టెస్టు సిరీస్ని ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. షెడ్యూల్ ప్రకారం మాంచెస్టర్లో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్, టీమిండియాలో కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడంది. ఏడాది తర్వాత రీషెడ్యూల్ చేస్తే, ఇప్పుడు కూడా టీమిండియాని కరోనా వదలడం లేదు...