ఇంగ్లాండ్ టూర్లో అట్టర్ఫ్లాప్ అయినప్పటికీ వెస్టిండీస్ టూర్కి ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, టీ20 సిరీస్కి ప్రకటించిన జట్టులో కూడా విరాట్కి రెస్ట్ ఇచ్చింది...