దినేశ్ కార్తీక్ని ఓడించి యువరాజ్, రిషబ్ పంత్ని వెనక్కి నెట్టి కెఎల్ రాహుల్... మనీశ్ పాండేని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ, ధావన్ని ఓడించి సురేష్ రైనా ముందు రౌండ్కి వెళ్లారు. మరో గ్రూప్లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోనీ, గౌతమ్ గంభీర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా పోటీపడ్డారు...