టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, టీమిండియా తరుపున టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఉన్నాడు...