పాకిస్తాన్ని సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే టీమిండియా చెత్తగా ఆడి, చిత్తుగా ఓడిందని ఆరోపిస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. పాక్తో, నెదర్లాండ్స్తో భారత జట్టు ఆడిన విధానానికి, సఫారీ టీమ్తో ఆడిన విధానానికి ఏ మాత్రం పొంతనలేదని అంటున్నారు...