మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ కైల్ మేయర్స్ ఏదో మాట్లాడుతుండడం, ఆ సమయంలో అక్కడికి వచ్చిన గౌతమ్ గంభీర్ అతన్ని పక్కకు తీసుకెళ్లడం జరిగిపోయాయి. దీంతో విరాట్ కోహ్లీ, లక్నో డగౌట్కి వెళ్లి, గంభీర్తో వాగ్వాదానికి దిగాడు... మ్యాచ్ చప్పగా సాగినా, మ్యాచ్ అనంతరం చాలా పెద్ద హై డ్రామా నడిచింది...