‘ఉత్తరాఖండ్ ప్రమాదం గురించి దిగ్భ్రాంతి చెందాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా... వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారికి ధన్యవాదాలు... బాధితుల సహాయార్థం నా వంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్.
‘ఉత్తరాఖండ్ ప్రమాదం గురించి దిగ్భ్రాంతి చెందాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా... వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారికి ధన్యవాదాలు... బాధితుల సహాయార్థం నా వంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్.