అయితే ఆ సమయంలో బెంగాల్ లో ప్రముఖ వ్యక్తులైన మిథున్ చక్రవర్తి, మమతా బెనర్జీ అనుచరులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ లను బీజేపీలోకి చేర్చినా వాళ్లు ఆ పార్టీకి అధికారాన్ని ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల సమయంలోనే గంగూలీని కూడా బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలే చేసింది. కానీ దానికి దాదా ససేమిరా ఒప్పుకోలేదు.