2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత పాక్తో క్రికెట్ ఆడేందుకు భారత జట్టు సుముఖత వ్యక్తం చేయలేదు. 2009లో లంక పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పటి నుంచి పాక్లో పర్యటించేందుకు ఏ జట్టూ ముందు రాలేదు... దాదాపు దశాబ్దం తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు పాక్ పర్యటనకు వెళ్లి, టూర్ని విజయవంతంగా ముగించగలిగాయి..