టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని, 200+ పరుగుల లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదిస్తూ ఉంటే... బౌలర్లకు పెద్దగా పని ఉండదు. ఇప్పటికే బాల్పై బంతి ఆధిక్యం పెరిగింది. ఇప్పుడు టాస్ కూడా కీ ఫ్యాక్టర్గా మారితే... బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కూడా 50+ పరుగులు సమర్పించుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు...