టాస్ల వల్లే మ్యాచులు ఓడిపోయాం... కనీసం అక్కడైనా! రోహిత్ శర్మ కామెంట్...
First Published Sep 9, 2022, 4:47 PM ISTఆసియా కప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ కూడా చేరలేకపోయింది. పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, శ్రీలంక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఓటముల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.