టీమిండియా ఓడిపోతుంటే ట్రోలింగ్ వస్తోందనే బాధతో రోహిత్ శర్మ, ఆఫ్ఘాన్తో మ్యాచ్కి దూరమయ్యాడని మరికొందరు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే విరాట్ కోహ్లీ ఇలాంటి బాధలను, ఓటములను, అవమానాలను ఎన్ని ఎదుర్కొన్నాడో మరిచిపోయారా? అంటూ హిట్ మ్యాన్ని మరోసారి టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు..