బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియాలు మెల్ బోర్న్ లో నాల్గో టెస్టు ఆడుతున్నాయి. అయితే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ల రికార్డులు గమనిస్తే.. 25 మ్యాచ్లు, 44 ఇన్నింగ్స్లలో భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మొత్తం 227 ఫోర్లు బాదాడు. అయితే, ఈ ట్రోఫీలో అత్యధిక ఫోర్లు బాదిన టాప్-10 ప్లేయర్లు ఎవరో తెలుసా?
26
Sachin Tendulkar
1. సచిన్ టెండూల్కర్
భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 39 మ్యాచ్లు, 74 ఇన్నింగ్స్ల్లో మొత్తం 391 ఫోర్లు బాది ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు.
2. వీవీఎస్ లక్ష్మణ్
భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 29 మ్యాచ్ లు, 54 ఇన్నింగ్స్ లలో 338 ఫోర్లు బాదాడు.
36
Image credit: ICC/Facebook
3. రికీ పాంటింగ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 29 మ్యాచ్లు, 51 ఇన్నింగ్స్లలో 278 ఫోర్లు కొట్టాడు.
4. రాహుల్ ద్రవిడ్
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 33 మ్యాచ్లు, 62 ఇన్నింగ్స్లలో 269 ఫోర్లు సాధించాడు.
46
cricket virender sehwag
5. వీరేంద్ర సెహ్వాగ్
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 23 మ్యాచ్లు, 45 ఇన్నింగ్స్ల్లో 244 ఫోర్లు సాధించాడు.