ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెంచి, వాళ్లు మరింత మెరుగ్గా రాణించేలా చేయడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత. కానీ భారత జట్టు మాత్రం దీన్ని భిన్నంగా వ్యవహరిస్తోంది. అద్భుతంగా రాణించిన ప్లేయర్లను పక్కనబెట్టి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..