ఈ విజయం తర్వాత విర్రవీగిపోయిన రమీజ్ రాజా, భారత జట్టును చులకన చేస్తూ చాలా మాటలు మాట్లాడారు. ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్లోనూ పాకిస్తాన్, టీమిండియాని ఓడించడంతో రమీజ్ రాజా వాగుడు మరింత పెరిగింది... అయితే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి రేగిన వివాదం, రమీజ్ రాజా సీటుకే ఎసరు పెట్టింది...