విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ కూడా తీవ్రంగా విమర్శించాడు. ‘యూకేలో నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ని ఎంపిక చేయకపోవడం, అతి పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోతుంది. 413 టెస్టు సెంచరీలు, ఐదు సెంచరీలు... ఇదో పిచ్చి...’ అంటూ ట్వీట్ చేశాడు వాగన్...