‘జోహన్బర్గ్ టెస్టులో ఏం జరిగిందో విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూశాడు. అందుకే మార్కో జాన్సెన్ క్రీజులోకి రాగానే జస్ప్రిత్ బుమ్రాకి బాల్ అందించాడు... ఇదే విరాట్ కోహ్లీ బ్రాండ్ ఆఫ్ కెప్టెన్సీ... పక్కా బాక్సాఫీస్ క్రికెట్...’ అంటూ ట్వీట్ చేశాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.