ఇన్సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం ఆధారంగా.. ‘బీసీసీఐ మామీద నిందలు వేయడం సరైంది కాదు. కెప్టెన్సీ నిర్ణయం మేమొక్కరమే స్వంతంగా తీసుకున్నది కాదు. జట్టు ఎంపిక విషయాల్లో కూడా బీసీసీఐ బాసుల జోక్యం ఉంది. ఒక ఏడాదిలో 8 మంది సారథులను మార్చడమనేది రొటేషన్ పాలసీలో భాగమే. కానీ వాళ్లు (బీసీసీఐ) ఇప్పుడు మా మీద నిందలు వేస్తున్నారు. మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు.