రవిశాస్త్రి రిటైర్మెంట్ తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలను తీసుకున్నాడు. ద్రావిడ్ వచ్చిన తర్వాత భారత బౌలింగ్ తేలిపోవడం మొదలైంది. బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు లేకుండా గబ్బాలో ఆస్ట్రేలియాని ఆలౌట్ చేసిన భారత బౌలర్లు... సౌతాఫ్రికాలో అందరూ ఉన్నా వికెట్లు తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది..