విరాట్ కోహ్లీకి, మహేంద్ర సింగ్ ధోనీకి మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ద్వారా ఎన్ శ్రీనివాసన్ని అస్త్రంగా వాడి, సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో లేదో కానీ శ్రీనివాసన్ చేసిన పనితో, కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లు హ్యాపీ అవుతున్నారు...