వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో సెమీ ఫైనల్లో ఓడింది. ధోనీకి అదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ధోనీ టీమ్ నుంచి వెళ్లాక రోహిత్, విరాట్ కోహ్లీ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు. రోహిత్ పోస్ట్ చేసే ఫోటోల్లో విరాట్, కోహ్లీ షేర్ చేసే ఫోటోల్లో రోహిత్ ఉండేవాళ్లు కాదు...