సచిన్ వంద రికార్డుల గురించి పక్కనబెడితే వన్డేలలో మాస్టర్ బ్లాస్టర్ ను దాటేసే అవకాశం కోహ్లీకి ఐపీఎల్ కు ముందే దక్కొచ్చు. భారత్.. న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, ఆసీస్ తో మూడు వన్డేలు ఆడనుంది. సచిన్ వన్డే శతకాలను సమం చేయడానికి కోహ్లీకి మరో సెంచరీలు మాత్రమే కావాలి. ఆరు వన్డేలలో మూడు సెంచరీలు చేస్తే చాలు..’అని తెలిపాడు.