శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, కెరీర్లో 45వ వన్డే సెంచరీని అందుకున్నాడు. రెండో వన్డేలో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో దుమ్మురేపాడు. మూడో వన్డేలో 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 166 పరుగులు చేశాడు...