రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిన తర్వాత పిచ్పై విమర్శలు చేసింది ఆ జట్టు. అయితే ఇదే పిచ్పై రోహిత్, అశ్విన్ సెంచరీలు బాదడం, రహానే, కోహ్లీ, పంత్ హాఫ్ సెంచరీలు బాదడంతో ఆ విమర్శలను ఎవ్వరూ పట్టించుకోలేదు... అయితే మూడో టెస్టులో టీమిండియా కూడా 145 పరుగులకే కుప్పకూలడంతో పిచ్ విమర్శలు మరింతగా పెరిగాయి.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓడిన తర్వాత పిచ్పై విమర్శలు చేసింది ఆ జట్టు. అయితే ఇదే పిచ్పై రోహిత్, అశ్విన్ సెంచరీలు బాదడం, రహానే, కోహ్లీ, పంత్ హాఫ్ సెంచరీలు బాదడంతో ఆ విమర్శలను ఎవ్వరూ పట్టించుకోలేదు... అయితే మూడో టెస్టులో టీమిండియా కూడా 145 పరుగులకే కుప్పకూలడంతో పిచ్ విమర్శలు మరింతగా పెరిగాయి.