చెన్నైలో మొదటి రెండు టెస్టు మ్యాచులు ఆడిన ఇండియా, ఇంగ్లాండ్ జట్లు, ప్రస్తుతం అహ్మదాబాద్లో మిగిలిన రెండు టెస్టులను ఆడుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఇక్కడే ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా జరగనుంది. రెండో టెస్టుకి, మూడో టెస్టుకి ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ, వన్డే సిరీస్ను మాత్రం ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని భావిస్తోంది...