ఆ లెక్కన టీమిండియా 3-1 తేడాతో సిరీస్ గెలిచింది... ఇంగ్లాండ్ను ట్రోల్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్...
First Published Sep 11, 2021, 9:44 AM ISTభారత్, ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా సాగిన టెస్టు సిరీస్ ఫలితంలో స్పష్టత లేకుండా ముగిసింది. మొదటి నాలుగు టెస్టుల్లో రెండు మ్యాచులు గెలిచిన టీమిండియా, వర్షం కారణంగా తొలి టెస్టు విజయాన్ని అందుకోలేకపోయింది...