రెండో టెస్టులో ఇంగ్లాండ్పై చారిత్రక విజయం అందుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, స్వదేశంలో 21టెస్టు విజయాలు అందుకుని, ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 28 టెస్టుల్లో 21 విజయాలు అందుకోవడం విశేషం...
రెండో టెస్టులో ఇంగ్లాండ్పై చారిత్రక విజయం అందుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, స్వదేశంలో 21టెస్టు విజయాలు అందుకుని, ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 28 టెస్టుల్లో 21 విజయాలు అందుకోవడం విశేషం...