2011లో ఆరంగ్రేటం చేసిన రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఆరంగ్రేటం మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్గా నిలిచాడు అక్షర్ పటేల్. అశ్విన్ కంటే ముందు వీవీ కుమార్, దోషి, హిర్మాణీ, అమిత్ మిశ్రా ఈ ఫీట్ సాధించారు.
2011లో ఆరంగ్రేటం చేసిన రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఆరంగ్రేటం మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్గా నిలిచాడు అక్షర్ పటేల్. అశ్విన్ కంటే ముందు వీవీ కుమార్, దోషి, హిర్మాణీ, అమిత్ మిశ్రా ఈ ఫీట్ సాధించారు.