అశ్విన్ను ఆడించాల్సిన అవసరం లేదు... వికెట్ తీయకపోయినా రవీంద్ర జడేజాతోనే...
First Published Aug 19, 2021, 2:25 PM ISTఇంగ్లాండ్ టూర్లో భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... అందరూ కలిసి కట్టుగా రాణిస్తూ భారత జట్టుకి అవసరమైన వికెట్లు అందిస్తున్నారు... దీంతో రవిచంద్రన్ అశ్విన్తో అవసరం లేదంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...